Thursday, April 25, 2024

ఘనంగా వ‌జ్రోత్స‌వాలు

భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం మినీ ట్యాంక్ బండ్ పైన మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి మూడు రంగుల బెలూన్లు ఎగర వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకం ఎగర వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement