Friday, March 29, 2024

పురిట్లోనే బిడ్డ మృతి… ఆస్ప‌త్రి వ‌ద్ద కుటుంబీకుల ఆందోళ‌న‌..

కరీంనగర్ : హుజురాబాద్ ప్రభుత్వ ఆస్ప‌త్రిలో పూదరి శ్రావణి అనే మహిళకు సాధారణ ప్రసవం చేస్తుండగా పురిట్లోనే బిడ్డ మృతి చెందింది. డాక్టర్ లేకుండా నర్సులే ప్రసవం చేయడం వల్లే శిశువు చనిపోయిందంటూ ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన చేప‌ట్టారు. బాధిత మహిళ స్వస్థలం శంకరపట్నం మండలం మొలంగూరు అని కుటుంబీకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement