Saturday, May 4, 2024

చిన్నారులకు చేయూత

ఎల్లారెడ్డిపేట: మండలంలోని అగ్రహారం గ్రామంలో కొద్ది రోజుల క్రితం తల్లి మామిండ్ల భాగ్య, ఏడాది క్రితం తండ్రిరాజుతోపాటు- తాత చనిపోవడంతో అశ్విని, నిల్‌లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో వీరి పరిస్థితికి జడ్పీటీ-సీ చీటి లక్ష్మణ్‌ రావు స్పందించి తన వంతుగా రూ. 10వేల ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఎంపీటీ-సీ మామిండ్ల తిరుపతి రూ. 5వేల ఆర్థిక సహాయం అందించారు.అమ్మాయి అశ్విని చదువుకోవడానికి కావాల్సిన ఖర్చులు భరిస్తానని జడ్పీటీ-సీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బాలు, టీ-ఆర్‌ఎస్‌ నాయకులు మునిగే దేవయ్య, వెడిశెట్టి మల్లేశం, ఉప్పలయ్య, నాయకులు, గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement