Wednesday, May 1, 2024

ఏసీబీ వలలో ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్

అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో లంచగొండి అధికారి చిక్కాడు. మంగళవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ ఓ కాంట్రాక్టర్ నుండి రూ.17 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement