Saturday, April 27, 2024

ఒడిశా కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. అయితే వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం వల్లంపహాడ్ వాగులో చిక్కుకుపోయిన ఒరిస్సాకు చెందిన ఇటుక బట్టి కార్మికులను మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యవేక్షణలో 9 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డిఆర్ఎఫ్ బృందం. ప్రజలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement