Sunday, May 5, 2024

Breaking: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన మహారాష్ట్ర సర్కార్

కరోనా మొదటి వేవ్ వచ్చినప్పటి నుంచి అన్ని ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులు బతకడం కష్టంగా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.5లు, డీజిల్ పై రూ.3లు తగ్గించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement