Monday, April 29, 2024

కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ టీఆర్ఎస్ పార్టీలో చేరిక

కొడిమ్యాల మండలం నమిలికొండ ఎంపీటీసీ మల్యాల సుజాత శోభన్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపిటీసీ మల్యాల సుజాత శోభన్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement