Thursday, May 2, 2024

మ‌హిళ దారుణ హ‌త్య

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో గల కామారెడ్డి- సిరిసల్ల ప్రధాన రహదారిపై గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను గోనె సంచిలో ఉంచి దహనం చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement