Friday, May 17, 2024

AP : ఎన్నిక‌ల ప్ర‌చారానికి బ్రేక్ ఇచ్చిన సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు పార్టీ అంతర్గత సమావేశాల నేపథ్యంలో ఇవాళ ప్రచారానికి వెళ్లడం లేదు సీఎం జగన్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని చేసేశారు.

- Advertisement -

అయితే ఇవాళ ఎన్నికలకు 11 రోజుల సమయం కూడా లేకపోవడంతో… గెలిచే స్థానాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్. గెలిచే చోట కచ్చితంగా ఫోకస్ పెట్టాలని… వాటిని కైవసం చేసుకునేలా వ్యూహరచనలు చేయాలని ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇవాళ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement