Saturday, April 27, 2024

కరీంనగర్ లో కళాకారుల ర్యాలీ

భారత స్వాతంత్ర్య‌ వజ్రోత్స‌వాల‌ను పురస్కరించుకొని కరీంనగర్ లో ఆదివారం జానపద కళాకారుల ప్రదర్శన ర్యాలీ ప్రోగ్రాం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ ప్రారంభించారు. జానపద కళాకారులు చేసిన క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement