Monday, May 6, 2024

రేషన్ బియ్యం పట్టివేత

సిద్దిపేట నుండి కరీంనగర్ మీదుగా కామారెడ్డికి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఆదివారం అలుగునూర్ చౌరస్తా వద్ద 120 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. సబ్సిడీ బియ్యం అక్రమంగా తరలిస్తే పిడియాక్ట్ పెడతామని కరీంనగర్ సిపి సత్యనారాయణ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement