Monday, April 29, 2024

NLG: మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన జానయ్య బాధితులు

నరరూప రాక్షసుడు వట్టే జానయ్య యాదవ్ బారి నుండి రక్షించాలంటూ బాధితులు కమిషన్ ను వేడుకున్నారు. బెదిరింపులకు, దౌర్జన్యాలకు, కబ్జాలకు, దాడులకు గురైన తీరును చెప్పుకుంటూ కమిషన్ ముందు బాధితులు వాపోయారు. జానయ్య అక్రమాలపై సీరియస్ అయిన కమిషన్… అక్రమాల నివేదికతో కమిషన్ ముందు హాజరవ్వాలని జిల్లా ఎస్పీని కమిషనర్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement