Tuesday, April 30, 2024

Janagao – ఎసిబి వ‌ల‌లో వైద్య శాఖ ఉద్యోగి ప్ర‌శాంత్ ..

జనగామ జిల్లా మెడిక‌ల్ అండ్ హెల్త్ స‌ర్వీస్ విభాగంలో సీనియ‌ర్ అసిస్టేంట్ గా ప‌నిచేస్తున్న ప్ర‌శాంత్ లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు.. హెల్త్ విభాగంలో ఒక‌ప‌ని చేసేందుకు లంచం డిమాండ్ చేయ‌డంతో బాధితుడు ఎసిబికి ఉప్పు అందించాడు.. దీంతో వ‌ల‌ప‌న్నిన ఎసిబి అధికారులు రూ.50 వేలు లంచం తీసుకుంటున్న ప్ర‌శాంత్ ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు.. ప్ర‌శాంత్ పై కేసు న‌మోదు చేసి ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం అందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement