Friday, April 26, 2024

అభాగ్యులకు అండగా… ముఖ్యమంత్రి సహాయనిధి.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా

అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి అని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.
నల్గొండ జిల్లా పెద్దడి ఆడిసర్లపల్లి మండలం జింకలగూడెం గ్రామం ముదిరాజ్ కులానికి చెందిన జింకలు వెంకటయ్య ఇటీవల ప్రమాదానికి గురికాగా వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.60,000 వేల చెక్కును ఉప్పల శ్రీనివాస్ గుప్తా వారి కార్యాలయంలో వారి కుటుంబసభ్యులకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement