Thursday, April 25, 2024

డ్రై డే లో పాల్గొన్న -మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్

కరీంనగర్ : 40వ డివిజన్ లో డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొని పలు గృహములను సందర్శించి.. రెండు మూడు
రోజులు, వారం రోజులు నిల్వ ఉన్న నీటిలో దోమలు ఉంటాయని గృహంలో వారికి అవగాహన కల్పించి ఆ నీటిని పారపోయించారు బీసీ సంక్షేమ శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ .ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు.. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్నన్.. అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ ..మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ ..డివిజన్ కార్పొరేటర్ కోటగిరి భూమా గౌడ్ ఇతర కార్పొరేటర్లు.. మున్సిపల్ సిబ్బంది ..టిఆర్ఎస్ నాయకులు ..కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement