Sunday, May 19, 2024

రాజీవ్ సాగర్ కు శుభాకాంక్షలు తెలిపిన టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ గా నియమితులైన మేడే రాజీవ్ సాగర్ కు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సీనియర్ నాయకులు ఈగ సంజీవరెడ్డి, జాగృతి నాయకులు నవీన చారి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement