Sunday, May 12, 2024

నార్సింగ్ లో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం

హైదరాబాద్ నగర పరిధిలోని నార్సింగ్ లో కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు 12గంటల్లో చేధించారు. శుక్రవారం ఉదయం జున్నారం కాలనీ నుంచి ఓ మహిళ బాలుడిని ఎత్తుకెళ్లింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ ను గుర్తించారు. ఎట్టకేలకు పోలీసులు బాలుడిని కిడ్నాపర్ బారి నుంచి కాపాడి.. తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement