Wednesday, May 8, 2024

Hyd: బీజేపీ కార్యాలయం ముందు ఉద్రిక్తత

హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి ఎన్ఎస్ యూఐ నేతలు యత్నించారు. రఘునందన్ రావుకు వ్యతిరేకంగా ఎన్ఎస్ యూఐ నేతలు నినాదాలు చేశారు. ఎన్ఎస్ యూఐ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్ఎస్ యూఐ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement