Tuesday, May 14, 2024

‘బొజ్జల’ని పరామర్శించిన ‘చంద్రబాబు’

హైదరాబాద్ : టిడిపి సీనియర్ నేత..మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గత వారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందంచేత బొజ్జలకు శస్త్ర చికిత్స జరిగింది. వెంకటేశ్వరస్వామి, శ్రీకాళహస్తిశ్వరుని ఆశీస్సులతో గోపాలకృష్ణారెడ్డి పూర్తిగా కోలుకోవాలని కోరుకున్నట్లు చంద్రబాబు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement