Wednesday, May 15, 2024

తెలంగాణలో పబ్ లను పూర్తిగా బ్యాన్ చేయాలి : విజయశాంతి

తెలంగాణలో పబ్ లను పూర్తిగా బ్యాన్ చేయాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు రెండూ కవల పిల్లలు అని అన్నారు. టీఆర్ఎస్ ను చూసుకొని ఎంఐఎం నేతలు రెచ్చిపోతున్నారన్నారు. పోలీసులపై భోలక్ పూర్ కార్పొరేటర్ దౌర్జన్యం వారి దురహంకారానికి నిదర్శనమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement