Sunday, April 28, 2024

హర్ ఘర్ తిరంగ కు వేగంగా సిద్ధమవుతున్న మువ్వన్నెల జెండాలు

75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ ప్రజల ఐక్యతను, మన జాతీయతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పటానికి పీఎం నరేంద్రమోడీ అందించిన ప్రోత్సాహంతో, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న #HarGharTiranga కార్యక్రమానికి అవసరమైన మువ్వన్నెల జెండాలు చాలా వేగంగా సిద్ధమౌతున్నాయని కిషన్ రెడ్డి కూ యాప్ ద్వారా తెలిపాయి.

Koo App
దేశ ప్రజల ఐక్యతను,మన జాతీయతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పటానికి పీఎం శ్రీ నరేంద్రమోదీ గారు అందించిన ప్రోత్సాహంతో,కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న #HarGharTiranga కార్యక్రమానికి అవసరమైన మువ్వన్నెల జెండాలు చాలా వేగంగా సిద్ధమౌతున్నాయి!! Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 2 Aug 2022


Advertisement

తాజా వార్తలు

Advertisement