Monday, April 29, 2024

ఫుడ్స్ ఛైర్మన్ రాజీవ్ సాగర్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని

తెలంగాణ ఫుడ్స్ నూతన చైర్మన్ రాజీవ్ సాగర్ కు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ సాగర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొని శాలువాతో సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement