Wednesday, May 15, 2024

AP : ఇవాళ తూర్పు,ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారం

ఇవాళ తూర్పు,ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కాంగ్రెస్ ఏపీ ఛీఫ్ ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. తూర్పు,ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో ఆమె ప‌ర్య‌టించ‌నున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌నున్నారు.

- Advertisement -

ఉదయం కాకినాడ పట్టణంలో జరిగే రోడ్ షోలో వైఎస్ షర్మిల పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం రాజమండ్రిలో జరిగే రోడ్ షోలో పాల్గొని అనంతరం వైఎస్ షర్మిల బహిరంగ సభలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement