Sunday, April 28, 2024

సికింద్రాబాద్‌ ప్రమాదంపై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి

సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక్కడి రూబీ లాడ్జి సెల్లార్‌లో ఎలక్ట్రిక్ షోరూంలో పేలుడు కారణంగా మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement