Saturday, May 4, 2024

Hyd: రాజ్ భవన్ దగ్గర కాంగ్రెస్ ధర్నా

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని విచారణ కు పిలిచినందుకు గానూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని రాజ్ భవన్ దగ్గర కాంగ్రస్ పార్టీ ధర్నా చేపట్టింది. విడతల వారీగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement