Friday, April 26, 2024

మేయ‌ర్ కోల‌న్ నీలా గోపాల్ రెడ్డికి స‌న్మానం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని బుధ‌వారం వారి నివాసంలో నేత‌లు మర్యాద పూర్వకంగా కలిసి స‌న్మానించారు. సన్మానించిన వారిలో తెరాస ఎన్ఎంసీ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్,10వ డివిజన్ తెరాస అధ్యక్షులు నగేష్, తదితరులున్నారు.

అలాగే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో గల శ్రీనివాస లేక్యు కాలనీ వారు నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు ఆ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ తో పాటుగా మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండిhttps://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement