Monday, May 13, 2024

వైభ‌వంగా వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు

శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను టీటీడీ తలపెట్టింది. స్వామివారికి ప్ర‌తీక‌ర‌మైన ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశేషహోమం నిర్వహించారు. వైభవోత్సవాల్లో భాగంగా రేపు తిరుప్పావడ సేవను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement