Friday, May 3, 2024

Breaking: వరి కొనుగోళ్ల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

వరి కొనుగోళ్ల ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోలు ప్రారంభం కానుంది. రూ.1960ల మద్దతు ధరకు వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement