Sunday, April 28, 2024

జలమండలిలో ముగ్గురికి కారుణ్య నియామకాలు.. నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్​లోని జలమండలిలో ముగ్గురికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు లభించాయి. బోర్డులో పనిచేస్తూ సర్వీసులో ఉండి చనిపోయిన ముగ్గురు ఉద్యోగుల వారసులకు వారి వారి విద్యార్హతలు బట్టి కారుణ్య నియామకం కింద ఉపాధి కల్పించారు. ఈ నియామక పత్రాలను ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో పీ అండ్ ఏ సీజీఎం మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ వారికి ఇవ్వాల (శనివారం) అందించి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేస్తూ బోర్డుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement