Friday, April 26, 2024

HYD: భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపిన భర్త

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి కుర్మానగర్ లో దారుణం చోటుచేసుకుంది. భార్య దివ్య (32)ను భర్త దీపక్ కుమార్(40) అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. అర్ధరాత్రి సంఘటన జరిగింది. ఈ దంపతులకు అనంత్ కుమార్ (10), దిషిత (8) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. దిలీప్ కుమార్ ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్య బాడీని పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు. గత కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థ అనుమానాలే హత్యకు దారితీశాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement