Tuesday, May 7, 2024

రాష్ట్రవ్యాప్తంగా 223 ప్రత్యేక శిబిరాలు : సీఎస్ సోమేశ్ కుమార్

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 223 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 16మందిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఇద్దరిని రక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement