Saturday, April 27, 2024

రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన శంభిపూర్ రాజుకు స‌త్కారం

తెలంగాణ ఉద్యమ నాయకులు, తెరాస పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఈరోజు మరలా స్థానిక సంస్థల కోటా మండలి లో ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఆయ‌న‌ను శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శంభిపూర్ రాజును స‌త్క‌రించిన వారిలో తెరాస పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కోలన్ శ్రీనివాస్ రెడ్డి, 10వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్, జగదీష్ యాదవ్ లు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement