Tuesday, April 30, 2024

ఈదురు గాలులకు కూలిన ఇళ్లు

కరీంనగర్ – శుక్రవారాం అర్ధరాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ మండలం దురుషేడ్ గ్రామంలో రెండు ఇల్లు దెబ్బతినగా బారి వృక్షాలు నెలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వెంకటేశ్వర రైస్ మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తడిసాయి. జిల్లా కలెక్టర్ కర్ణన్ శనివారం ఉదయం దురుషేడ్ చేయూకోని వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement