Saturday, April 27, 2024

Breking News: రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్..

రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. గతంలో ఇచ్చిన అనుమతిని ఎన్నికల కమిషన్ ర‌ద్దు చేసింది. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఎన్నికల ప్రచార సభలో ఈనెల 28న రైతుబంధు నిధులు విడుదల చేస్తామని న తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రకటించ‌గా, ఈ ప్రకటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఎన్నికల సంఘం నిధుల విడుదల నిలిపివేయాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement