Thursday, May 2, 2024

సాయిబాబాకు అభిషేకం చేసిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శివసాయి విఆర్ నగర్ కాలనీలో సాయి బాబా స్వామిని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్, కుటుంబ సభ్యులు, కార్పొరేటర్ సురేష్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు షిరిడి సాయిబాబా చిత్రపటానికి డిప్యూటీ మేయర్ కుటుంబ సభ్యులకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో NMC యువజన కమిటీ ఉపాధ్యక్షులు వంశీ, 30వ డివిజన్ అధ్యక్షులు ఏనుగుల రాజశేఖర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, అయ్యప్ప స్వాములు, తదితరులు పూజలు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement