Monday, April 29, 2024

Crime: తండ్రిని కర్రతో కొట్టి చంపిన కూతురు

మహబూబాబాద్ మండలం వేమునూరులో దారుణం జగిరింది. కన్న తండ్రిని కర్రతో కొట్టి చంపింది కూతురు. ఆస్తి కాగితాలు తండ్రి ఇవ్వడం లేదన్న కోపంతో తండ్రి వెంకన్న ( 46 ) ను కూతురు ప్రభావతి(17) కర్రతో కొట్టి చంపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరన్ని వివరాలు తెలియల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement