Monday, May 20, 2024

Congress – మక్తల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న రేవంత్ ..

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. నేటి సాయంత్రం మక్తల్‌లో జనజాతర సభలో పాల్గొంటారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement