Thursday, May 2, 2024

పేదలకు వరం..’సీఎం రిలీఫ్ ఫండ్’..

జీడిపల్లి మల్లా రెడ్డి 35వేల రూపాయలు చెక్కు ను సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు. జగదేవపూర్ మండల కేంద్రం 10వ వార్డ్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస మండల మహిళ విభాగం అధ్యక్షురాలు,ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ ఈక్బల్, జగదేవపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, మండల ఉపసర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు బింగి మల్లేశం, మాజీ సర్పంచ్ కొంపల్లి కర్ణాకర్,రైతు సమన్వయ కమిటీ సభ్యుడు మారుతి వెంకట్ నర్సింహ రెడ్డి,మండల వార్డ్ మెంబెర్ల ఫోరమ్ అధ్యక్షులు బుద్ధ సత్యం,వార్డ్ మెంబెర్స్ కొంపల్లి మహేష్, మచ్చ గణేష్,బాల్ నర్సయ్య,సడల కరుణాకర్,వెంకటేష్ అలీమ్,మండల యూత్ విభాగం ఉపాధ్యక్షుడు నాగరాజు మండల ప్రచార కార్యదర్శి సాయి ,జగదేవపూర్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు కొంపల్లి భాను,గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు గడ్డం కనకయ్య జగదేవపూర్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ మండల సోషల్ మీడియాకన్వీనర్ కళ్యాణ్ కిశోర్ మండల యూత్ ఉపాధ్యక్షుడు మనోజ్,భాస్కర్ తెరాస నాయకుడు మహిపాల్ రెడ్డి,గంధం శ్రీనివాస్,హరిప్రసన్న రెడ్డి, కలీం, శ్రీకాంత్, సంపత్ సందీప్ ,వంశీ,తరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement