Monday, April 29, 2024

కేంద్రం యాసంగి వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేసే వ‌ర‌కు ధ‌ర్నాలు

కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం యాసంగి వ‌రి ధాన్యాన్ని కొనుగోళు యేసేవ‌ర‌కు టిఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నాలు నిర్వ‌హిస్తామ‌ని పంచాయ‌తీరాజు శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. శుక్ర‌వారం యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో వరంగల్- ఖమ్మం హైవేపై రాయపర్తి మండల కేంద్రం వద్ద టీఆర్ఎస్ ధర్నాలో మంత్రి పాల్గొన్నారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement