Wednesday, May 15, 2024

ఆర్మూర్ రేవంత్ రెడ్డి శవ యాత్ర

ఆర్మూర్ – రైతులతోని కెసిఆర్ తోని పెట్టుకున్నవారు ఎప్పటికీ గెలవలేరని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని చెప్పడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలో జిరాత్ నగర్ లో గల సబ్స్టేషన్ కార్యాలయం ముందు రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన రేవంత్ రెడ్డి శవయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement