Thursday, May 16, 2024

Crime : నాగోల్ లో అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి

నాగోల్, అక్టోబర్ 30(ప్రభ న్యూస్)
నాగోల్ పోలీస్ స్టేషన్ పరధి నిన్న సాయంత్రం అదృశ్యమైన 12ఏళ్ల బాలుడు మనీష్ రెడ్డి సోమవారం నాగోల్ నీటి కుంటలో పడి మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న నాగోల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో బాలుడి తల్లిదండ్రుల రోధ‌నలు చూసిన స్థానికులు చుట్టుపక్కల వారు చలించిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement