హైదరాబాద్ – కొత్తగా ఏర్పాటైన రేవంత్ సర్కార్ పై బిజెపి గరం గరం అవుతున్నది… సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చింటూ మండిపడుతున్నది.. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వం సంప్రదాయం పాటించలేదని ఫిర్యాదు చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
సీనియర్లు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించారని ఎమ్మెల్యేలు గవర్నర్ కు వివరించారు… ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.
BJP Compliant – రేవంత్ సర్కార్ పై గవర్నర్ కు బిజెపి ఫిర్యాదు
Advertisement
తాజా వార్తలు
Advertisement