Sunday, May 5, 2024

NZB: ఎమ్మెల్యేను కలిసిన మంచిప్ప ముంపు బాధితులు

నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 9, ప్రభ న్యూస్ : నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన రూరల్ ఎమ్మేల్యే డా.భూపతి రెడ్డిని మంచిప్ప గ్రామ ముంపు భాదితులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మంచిప్ప ప్రాజెక్ట్ కింద మోసపోతున్న రైతుల సమస్యలు ఎమ్మెల్యే కు వివరించారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా ముంపు గ్రామాలను కాపాడుతామని హమీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement