Sunday, May 5, 2024

Bhainsa – శాంతిభద్రతల కు విఘాతం కలిగిస్తే చర్యలు….

నిర్మల్ జిల్లా బైంసా మండలంలో ఎవ‌రు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు పట్టణ సీఐ.ఎల్.శీను . బిజ్జూరు గ్రామానికి చెందిన బద్దం భోజ రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ లో ‘కాశ్మీర్లా మారబోతున్న బైంసా’అనే కార్యక్రమం పేరిట ప్ర‌సారం చేసిన కార్య‌క్ర‌మం ప‌ట్ల ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఇంటర్వ్యూ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారని, దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు..సోష‌ల్ మీడియాలో గానీ, యూ ట్యూబ్ చాన‌ల్స్ గాని ఆధార ర‌హిత పోస్ట్ లు పెడితే అరెస్ట్ లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement