Sunday, May 5, 2024

Breaking | రంగారెడ్డి జిల్లాలో దారుణం.. బాలుడిని గొంతుకోసి చంపేశారు!

రంగారెడ్డి జిల్లాలో దారుణం జ‌రిగింది. మైలార్‌దేవుపల్లిలో 17 ఏండ్ల బాలుడిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా చంపేశారు. ఈ అమానుష ఘటన మైలార్‌దేవుపల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్‌బోర్డ్‌ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆదివారం జ‌రిగింది.

మృతుడు బిహార్‌కు చెందిన రాజా పాశ్వాన్‌గా గుర్తించారు. రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన వారితో పాశ్వాన్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే గొడవపడిన వారే చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement