Friday, May 3, 2024

TS: కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి… పత్రాలను అందజేయనున్న సీఎం

తెలంగాణలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపిక పత్రాలను అభ్యర్థులకు అందజేయనున్నారు.

ఈ మేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి – T.S.L.P.R.B….. 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేయగా గతేడాది అక్టోబరులోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement