Friday, April 26, 2024

అంజన్ కుమార్ యాదవ్ కి కరోనా పాజిటివ్..

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. అందులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆస్పత్రి లో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.

ఇది కూడా చదవండి: మాపై జోకులా?: మంత్రి మల్లారెడ్డిపై దమ్మాయిగూడ ప్రజల ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement