Monday, May 6, 2024

ఆంధ్రప్రభ కథనానికి ఎస్ ఐ బదిలీ – ఒక్కరోజులోనే చర్యలు తీసుకున్న అధికారులు

మహబూబ్నగర్ బ్యూరో -:మహబూబ్నగర్ : ఆంధ్రప్రభ దినపత్రికలో ఉమ్మడి గండీడ్ మండలంలో యదేచ్చగా అక్రమ ఇసుక రవాణా పై ప్రత్యేక కథనం ప్రచురితమైంది ఈ కథనం ప్రాచురితమైన 24 గంటల్లోనే జిల్లా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు.

సోమవారం సాయంత్రానికి మహమ్మదాబాద్ ఎస్సై ఎన్. సైదయ్య ను మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వాటర్స్ విఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నత అధికారులు. సంబంధిత ఎస్సై ప్రమోషన్ జాబితాలో ఉన్నట్లు సమాచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement