హైదరాబాద్ – ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవారి అశీర్వచనం అందించారు.. హైదరాబాద్ లోని సిఎం నివాసంలో నేడు అలంపూర్ అర్చక బృందం కలుసుకుంది.. ముందుగా వేదపండితులు సిఎం కు అశీర్వదించి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు..అనంతరం వారు సిఎం తో మాట్లాడుతూ, అలంపూర్ ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరారు.. ఈ మేరకు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.. దీనిపై స్పందించిన రేవంత్ అలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement