Saturday, May 4, 2024

ADB: వీసా రాలేదని యువకుని ఆత్మ హత్య

చెన్నూర్, ప్రభన్యూస్​: వీసా రాలేదని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్​ జిల్లా చెన్నూర్​ మండలం కమ్మరిపల్లిలో చోటుచేసుకుంది.

చల్ల రాజేశ్వర్ రెడ్డి, సుజాత ల కుమారుడు చల్ల విష్ణు హైదరాబాద్ లోని ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కై ప్రయత్నం సాగిస్తూన్నాడు. విదేశీ విద్య ప్రయత్నంలో వీసా పొందే క్రమంలో అంతరాయాలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురై ఆత్మ హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement